ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

27, ఆగస్టు 2008, బుధవారం

ప్రజా రాజ్యం

చిరంజీవి గారు ఎట్టకేలకు తన పార్టి పేరును పతకాన్ని పాలసీని నిన్న తన అభిమానుల మరియు సన్నిహితుల సమక్షం లో ఆవిష్కరించారు .గత ఎనిమిది ,తొమ్మిది నెలలుగా ఎంతో శ్రమించారు. చాల బాగ్రౌండ్ వర్క్ చేసారు.దాని పలితమే ఈ మెగా సభ విజయవంతం.పది లక్షలు పైగా జనం వచ్చారని అంచనా ... టీవీ లో ఇంక ఎంతోమంది ప్రోగ్రాం చూసారు .అందులో నేనొకడిని.
చిరంజీవి గారి లో సి న్సియ రి టి కనిపిస్తుంది .కానీ తను అనుకున్నది సాదించాలి అంటే ఇంక చాలా శ్రమించాలి .చాలామంది కష్టాలు పడే పైకి వస్తారు కానీ ..తర్వాత మూలాల్ని మర్చి పోతారు .చిరంజీవి గారు తను పడ్డ కష్టాల్ని నెమరువేసుకున్నారు.
అవినీతి మనకు చాలా పెద్ద అవరోధం గా మారిం ది. దాన్ని అదిగ మించ గలిగితే మనకు ప్రపంచంలో ఎదురు ఉండదు.కష్టపడకుండాడబ్బులు రా వలనుకోవడం మరియు తక్కువ శ్రమకే ఎక్కువ పలితం కావాలనుకోవటం వల్ల అవినీతి పుడుతుంది .మోరల్ వలుఎస్ గురించి మనలో ఎంతమంది మన పిల్లలకు చెప్తున్నాం ?
ఒక సెలబ్రిటీ చెపితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది.చిరంజీవి గారుఅవినీతి అంతానికి కృషి చేస్తారని ఆశిస్తాను.
చిరంజీవి గారికి నా సలహా
వీ లైనంత ఎక్కువ మంది తో ఇంటరాక్ట్ అవ్వండి .వాస్తవికతను గ్రహించండి ,నిర్న యా ల ను తీసుకోండి .

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్