ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

18, మే 2009, సోమవారం

హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు.........

హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు పోలీసులమీద కాల్పులు జరిపారు అని టీవీ లో సాయంత్రం చూసాను .పోయిన సంవత్సరం కుడా ఇలాంటి సంగటన జరిగింది. హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు చాలామంది తలదాచుకున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు ఎప్పటినుంచో చెపుతున్నాయి .YSR సొంతబలం తోనే గవర్నమెంటు ఫాం చేస్తున్నాడు కాబట్టి ,ఎవరి మీదా ఆడారా పడవలసిన అవసరం లేదు కాబట్టి ,టెర్రరిసమ్ మీద కఠినం గా వ్యఃవహరించ వలసిన న అవసరం ఉన్నది .ఉగ్రవాదులను ఎరివేయాలి లేకపోతె ఎంతోమంది అమాయకులను మన రాష్ట్రం లో నే కాదు

దేశ మంతా పొట్టన పెట్టుకుంటారు.

లేబుళ్లు:

1 కామెంట్‌లు:

  • టెర్రరిస్టులమీద కఠినంగానా! హ హ. అంత దృశ్యం వుండదు లెండి. ఎందుకంటే అలా చేస్తే వారి ప్రియతమ వర్గాల వారి మనోభావాలు దెబ్బతింటాయి కదా.

    Blogger శరత్ కాలమ్ ద్వారా, 19 మే, 2009 12:38 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్